విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా శ్రీనివాసు


బాధ్యతు చేపట్టిన బత్తిన
నేరాను కఠినంగా అణచివేస్తామని ప్రకటన
విజయవాడ,జూన్‌15(జ‌నంసాక్షి): విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా శ్రీనివాసు సోమవారం బాధ్యతు స్వీకరించారు. ఇక్కడ సీపీగా పనిచేసిన ద్వారకా తిరుమ రావును బదిలీ చేయడంతో అదనపు సీపీగా పనిచేస్తున్న శ్రీనివాసుకు పూర్తిస్థాయి సీపీగా ఉద్యోగోన్నతి కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతన సీపీ మాట్లాడుతూ...నగరంలో శాంతిభద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠన చర్యు తీసుకొంటాం.. న్యాయం కోసం వచ్చే వారికి అండగా ఉంటాం..ఆన్‌లైన్‌ మోసాకు అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నారు. స్ఫెషల్‌ బ్రాంచ్‌ను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. తనకు మరోసారి సీపీగా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాు తెలిపారు. సీపీగా పనిచేసిన అనుభవం, నగరం గురించి అవగాహన ఉందని తెలిపారు. మరోసారి సీపీగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతు తెలిపారు. ప్రజకు సత్వర న్యాయం జరిగేలా చర్యు చేపడతానని పేర్కొన్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ని బలోపేతం చేసి నేరాకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠినచర్యు తీసుకుంటామని హెచ్చరించారు. మాదక ద్రవ్యా రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆన్‌లైన్‌ మోసాపై సైబర్‌ సెల్‌ ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కాగా గతంలో బత్తిన శ్రీనివాసు 2013 మే నుంచి 2014 ఆగస్టు వరకు బెజవాడ సీపీగా పనిచేశారు. విజయవాడలో 23 నెలుగా సీపీగా పనిచేశానని మాజీ సీపీ ద్వారకా తిరుమరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేశామన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు నగరంలో పటిష్ఠమైన చర్యు తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యు పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నేరాను నియంత్రణ చేయగలిగామన్నారు. ప్రజా సంబంధాను మెరుగుపరుచుకున్నామని వ్లెడిరచారు. సీపీగా విజయవాడలో పనిచేయడం మంచి అనుభవం, జ్ఞాపకాను ఇచ్చిందన్నారు. కొత్తగా నియమితులైన శ్రీనివాసుకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షు తెలిపారు.