ఓల్డ్‌ మలక్‌పేటలో ముగిసిన ఎన్నికలు


హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఓల్డ్‌ మలక్‌పేట వార్డు(డివిజన్‌) జరిగిన రీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఆరు గంటల వరకూ క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంది. కాగా బ్యాలెట్‌ పేపర్‌లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రించడంతో రీపోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే.