కర్నాటకలో కరోనా కకం


తొలి మరణం కేసు నమోదుతో భయాందోళను
చనిపోయిన వ్యక్తికి కరోనా నిర్దారించలేదంటున్న వైద్యు
బెంగళూరు,మార్చి13(జనంసాక్షి ): కరోనా తొలిమరణం నమోదు కావడంతో కర్నాటకలో కకం మొదయ్యింది. ఇప్పటికే స్కూళ్లకు సెవు ఇవ్వగా ఆసుపత్రుల్లో ప్రత్యేక చర్యు తీసుకుంటున్నారు. దీంతో ప్రజు బయటకు రావాంటేను జంకుతున్నారు. సినిమాు, ఫంక్షన్లకు వెళ్లడం లేదని అంటున్నారు. మరోవైపు మృతి చెందిన వ్యక్తి కరోనాతోనే మృతి చెందాడని ఇంకా నిర్ధారించలేదని వైద్యు అంటున్నారు. కరోనా వైరస్‌ కారణంగా కర్ణాటకలో ఓ వ్యక్తి మృతి చెందాడనే వార్త తీవ్ర భయాందోళనను సృష్టిస్తోంది. ఇటీవ సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకు చేరుకున్న ఓ వ్యక్తిని పరీక్షించిన వైద్యు అతనికి కరోనా క్షణాు ఉన్నాయన్న అనుమానంతో క్బుర్గీ మెడికల్‌ కళాశాకు తరలించారు. కొద్ది రోజు పాటు చికిత్స సజావుగానే సాగినా.. అతని పరిస్థితితో మాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే అతన్ని క్బుర్గీ నుంచి మరో ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేమ అందించే ప్రయత్నం చేశారు వైద్యు. అయితే చికిత్స పొందుతూనే బుధవారం మధ్యాహ్న సమయంలో బాధితుడు మృతి చెందాడు.
అయితే మృతి చెందిన వ్యక్తిని మహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధిఖీగా గుర్తించిన వైద్యు అతని మరణం కరోనా కారణంగానే సంభవించిందని నిర్థారించలేకపోతున్నారు. అతని శాంపిల్స్‌ను నేషనల్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ వైరాజీకు రిఫర్‌ చేశామని, రిపోర్టు అందిన తరువాతనే మృతిపై నిర్థారణకు వస్తామని వైద్యు తెలిపారు. మరోవైపు ఐటీ సిటీ బెంగళూరు సహా కర్ణాటకలో నాుగు కోవిడ్‌ కేసు నమోదయ్యాయి. 
సోమవారం ఒక టెక్కీకి కోవిడ్‌ వైరస్‌ సోకినట్లు వైద్యాధికాయి నిర్దారణ చేయగా, మరో ముగ్గురికి ఈ వైరస్‌ సోకినట్లు వ్లెడైంది. 24 గంట వ్యవధిలో మరో మూడు కేసు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెకొంది. కాగా, మంగళవారం కొత్తగా బెంగళూరులో మరో మూడు కోవిడ్‌ వైరస్‌ కేసు గుర్తించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఒక ప్రకటనను విడుద చేసింది. మొదట సోకినట్లు తేలిన టెక్కీ (41) బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఛాతీ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నాడు. కాగా, మంగళవారం ఆయన భార్య, కుమార్తె, సహచర ఉద్యోగికి కూడా ఈ వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు వారితో పాటు విమానంలో వచ్చిన ప్రయాణికును, అలాగే బాధితుడు కలిసివారిని పిలిపించి అందరికీ వైద్యపరీక్షు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా భారత ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇప్పటి వరకే దేశంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు.  ప్రపంచ దేశాల్లో మరణ మృదంగాన్ని మోగిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన ప్రభావాన్ని తీవ్రంగానే చూపుతోందనడానికి పెరుగుతన్న కేసులే నిదర్శనం. కోవిడ్‌ కేసు విజృంభణతో ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప వైద్యారోగ్య శాఖ మంత్రు, ఉన్నతాధికారుతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్‌ వైరస్‌ బాధితు, ఇతరత్రా వివరాను అడిగి తొసుకున్నారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యు చేపట్టాన్నారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ బయట దేశా నుంచి వచ్చిన వ్యక్తు, కుటుంబాకే వైరస్‌ సోకిందని, రాష్ట్రంలో ఉంటున్నవారికి సోకినట్లు నిర్దారణ కాలేదని తెలిపారు. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని, మాస్కు ధరించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు.