అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించిన‌ అధికారులు


కమ్మర్పల్లి ఆర్ సి ఫిబ్రవరి 8 జనం సాక్షి 

 నిజామాబాద్ జిల్లా కలెక్టర్  హరితహారం లో భాగంగా బాల్కొండ  భీంగల్ మండలంలోని సంతోష్ నగర్ తాండలోని అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా ఎంపీడీవో రాజేశ్వర్  ఎమ్మార్వో రాజేందర్  ఎం పి ఓ గంగ మోహన్  ఏపీవో నర్సయ్య.  గ్రామ సర్పంచ్ మరియు కార్యదర్శి పాల్గొనడం జరిగింది